‘బాబు బిచ్చమేస్తేనే బతుకుతున్నారనుకుంటున్నారు?’
సాక్షి, అమరావతి:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు  విజయసాయిరెడ్డి  టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేస్తూ.. ‘వైఎస్సార…
నా కథకి మా బాబాయే హీరో!
నేను నా చిన్నప్పటినుంచి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, ఒక రోజు నాకు తెలియకుండా మా అమ్మానాన్న నా పెళ్లి గురించి మాట్లాడుకుంటుండగా విన్నాను. మా పిన్ని తమ్ముడికిచ్చి చెయ్యాలని. కానీ, నేను అతన్ని ఒకటి, రెండు సార్లు చూశానంతే. ఫేస్ కూడా సరిగా గుర్తులేదు. కానీ, నాలో ఏదో తెలియని భావం మొదలైం…
ఆదర్శవంతమైన భావంతో.. మహిళలు మెలగాలి
అనంతపురం : మహిళలు ఆదర్శవంతమైన భావంతో మెలిగినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి బాబా 94వ జయంతి ఉత్సవాలు సోమవారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్…
సమ్మె కొనసాగుతుంది: జేఏసీ
విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం నుంచి కనీస స్పందనలేదు: జేఏసీ హైదరాబాద్‌: కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె…
వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అమరావతి అక్టోబర్ 31 (అంతిమతీర్పు) పర్యటక, భాషా, సాంస్కృతిక, క్రీడా, యువజనాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ స్వాతంత్ర్య సమర యోధులకు సత్కారం                                                                 మూడు రోజుల పాటు సాంస్కృతిక కదంబం నోరూరించ…